Wednesday, October 22, 2014

ఉత్తర అమెరికా మొట్టమొదటి తెలుగు కథ స్వర్ణోత్సవాలు & 9వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు సదస్సు సంక్షిప్త కార్యక్రమం (రెండు రోజులు)




ఉత్తర అమెరికా మొట్టమొదటి తెలుగు కథ స్వర్ణోత్సవాలు & 9వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు
హ్యూస్టన్  (అక్టోబర్ 25 -26,  2014)
సదస్సు సంక్షిప్త కార్యక్రమం (రెండు రోజులు)
శనివారంఅక్టోబర్ 25, 2014
ఉదయం
8.00 9.00
ఫలహారం, రిజిస్ట్రేషన్, పలకరింపులూ, హలో కులాసాలూ, నూతన పరిచయాలూ
9.00 - 12:00
ప్రారంభ సభ: నిర్వహణ: వంగూరి చిట్టెన్ రాజు

శుభారంభం : “మా తెలుగు తల్లికి” – స్వర మాధురి బృందం

9 వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ప్రధాన ఆశయాలు –వంగూరి
“ప్రపంచ భాషగా పురోగమించు – లేదా స్థానిక నిరాదరణతో క్షీణించు”

ప్రారంభోపన్యాసం: గౌ. హరీష్ పర్వతనేని

ప్రధానోపన్యాసం: డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

కీలకోపన్యాసం : డా. కృపాచారి (అమెరికా తెలుగు కథ –సమగ్ర పరిశీలన)

ఆత్మీయోపన్యాసం: డా. ముక్తేవి భారతి

సాహిత్య సందేశం: డా. పాపినేని శివ శంకర్

నరేంద్ర మోదీ ఒక పరిచయంపుస్తకావిష్కరణ - డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

ప్రాణహితపుస్తకావిష్కరణ - డా. కృపాచారి

అంకిత సభ ఉత్తర అమెరికా తెలుగు కథ, సాహిత్యాల ఆవిర్భావ దశకం 1964-74

ఉత్తర అమెరికా తొలి కథకులు స్వర్గీయ పులిగండ్ల మల్లికార్జున రావు గారి కుటుంబ సన్మానం
అమెరికా తొలి కవి, పత్రికా సంపాదకులు స్వర్గీయ పెమ్మరాజు వేణు గోపాల రావు  గారి  కుటుంబ సన్మానం

సదస్సు ప్రధాన దాతల గుర్తింపు – అభివందనం
సదస్సు సరదా కథ పోటీ ప్రకటన
సభా నిర్వహణలో కీలక అంశాల ప్రకటనలు, వేదిక పై సంబంధిత  సదస్సు నిర్వాహకుల పరిచయం – వక్తలకు సూచనలు
12.00 – 12.30
భోజన విరామం

మధ్యాహ్న కార్యక్రమం

సాహిత్య ప్రసంగ వేదిక - "అమెరికా తెలుగు కథ"
నిర్వహణ :  సత్యం మందపాటి
వక్తలు: నారాయణస్వామి శంకగిరి, గొర్తి బ్రహ్మానందం, కల్పన రెంటాల, చంద్ర కన్నెగంటి, వేమూరి వేంకటేశ్వర రావు, వేలూరి వేంకటేశ్వర రావు, అఫ్సర్,

పుస్తకావిష్కరణలు
నిర్వహణ: శాయి రాచకొండ
అమెరికా కథా సాహిత్యం – ఒక సమగ్ర పరిశీలన
అమెరికా తెలుగు కథానిక – 12
“ఆత్మార్పణ” – రచన - పెమ్మరాజు వేణు గోపాల రావు
“ఎగిరే పావురమా” – ఉమా భారతి
ఘర్షణ – అపర్ణ గునుపూడి
"A Few Poems From My Heart" – ఉమ పోచంపల్లి


సాహిత్య ప్రసంగ వేదిక -"కథా-కమామీషూ”
నిర్వహణ :  కిరణ్ప్రభ
వక్తలు: ముక్తేవి భారతి, ఆకెళ్ళ రాఘవేంద్ర, డానియెల్ నేజెర్స్, పాపినేని శివశంకర్, భగీరథ, శారదపూర్ణ శొంఠి, యడవల్లి రమణ మూర్తి
6:05 – 7:05
జీవన సాఫల్య పురస్కారాలు “ అమెరికా తొలి కథకులు”
వేమూరి వేంకటేశ్వర రావు, వేలూరి వేంకటేశ్వర రావు, చెరుకూరి రమాదేవి,
ముక్తేవి భారతి
7:15
హ్యూస్టన్ నగర "స్వరమాధురి" బృందం పాటల కార్యక్రమం
ఆది వారంఅక్టోబర్ 26, 2014
ఉదయం
8.00 9.00
ఫలహారం, పలకరింపులూ, హలో కులాసాలూ, నూతన పరిచయాలూ, నెమరువేతలూ,

శుభారంభం : జయ జయ జయ ప్రియ భారత....స్వర మాధురి బృందం

స్వీయ రచనలు

సాహిత్య ప్రసంగ వేదిక
నిర్వహణ :  చంద్ర కన్నెగంటి
వక్తలు: విన్నకోట, పాపినేని శివశంకర్, కృపాచారి, కిరణ్ప్రభ
ఆకెళ్ళ రాఘవేంద్ర, భగీరధ

"భాగవతం ఆణిముత్యాలు: మల్లిక్ పుచ్చా

తెలుగుకి ఆధునికత చేకూర్చి ప్రపంచ భాషగా మలచడానికి కొన్ని ఆలోచనలు” - వేమూరి వేంకటేశ్వర రావు ప్రసంగం
12.45 – 1.15
భోజన విరామం

చర్చా వేదిక – “తెలుగు భాష - ప్రపంచ భాష
నిర్వహణ :  కిరణ్ప్రభ
అఫ్సర్, సారధి, డానియెల్ నేజెర్స్, వేలూరి, గొర్తి, వేమూరి, నాసీ
సదస్సు తీర్మానం : వంగూరి చిట్టెన్ రాజు

సాహిత్య ప్రసంగ వేదిక
నిర్వహణ: నారాయణస్వామి శంకగిరి
వక్తలు: ఉమాభారతి కోసూరి, సారథి మోటమర్రి, శారదపూర్ణ శొంఠి
పుట్టిల్లు పోటీ విజేతల ప్రకటన
3:00 – 3:30
ఆహ్వానిత అతిథులకు సత్కారం
నిర్వహణ: వంగూరి చిట్టెన్ రాజు
పాపినేని శివశంకర్, కృపాచారి, ఆకెళ్ళ రాఘవేంద్ర, భగీరథ, డానియెల్ నేజెర్స్


3:30 – 4:15 pm - ముగింపు వేదిక

సాహితి సదస్సు కార్యక్రమాల పరి సమాప్తి

No comments: