Friday, June 18, 2010


28 వ "నెల నెలా తెలుగు వెన్నెల", హైదరాబాద్

ఆహ్వానం


వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరియు శ్రీ త్యాగరాజ గాన సభ వారి సమిష్టి నిర్వహణలో జరిగే ఈ క్రింది

"నెల నెలా తెలుగు వెన్నెల" 28 వ కార్యక్రమానికి విచ్చేసి ఈ సాహిత్య సమావేశాన్ని విజయవంతం చెయ్యమని కోరుతున్నాం. ఈ సభకి తెలుగు సాహితీప్రియులందరూ అందరూ ఆహ్వానితులే.
సభా విశేషాలు
ప్రవేశం: ఉచితం
సభ జరిగే తేదీ: జూన్, 19 (శనివారం)
సమయం: సాయంత్రం 6:30
స్థలం: "కళా సుబ్బారావు వేదిక": శ్రీ త్యాగరాజ గాన సభ, చిక్కడపల్లి, హైదరాబాదు.
కార్యక్రమం: "శివ పురాణం" గ్రంధావిష్కరణ.
గ్రంధ కర్త: శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణ మూర్తి (ఉప సంపాదకులు, ఆంధ్ర ప్రభ దిన పత్రిక)
సభాధ్యక్షులు: శ్రీ పి. విజయ బాబు (సంపాదకులు, ఆంధ్ర ప్రభ దిన పత్రిక)
గ్రంధ ఆవిష్కర్త: "జ్ఞానపీఠ" అవార్డు గ్రహీత, పద్మభూషణ్, డా. సి. నారాయణ రెడ్డి.
విశిష్ట అతిథి: ఆచార్య ముదిగొండ శివ ప్రసాద్
గ్రంధ పరిచయం: శ్రీ విహారి (సుప్రసిధ్ధ రచయిత, విమర్శకులు)
ప్రత్యేక అతిథి: శ్రీ మైథిలి వెంకటేశ్వర రావు (రచయిత, ప్రచురణ కర్త)
వివరాలకు సంప్రదించవలసిన వారు: శ్రీ వంశీ రామరాజు, ఫోన్ 98490 23852, E-mail: ramarajuvamsee@yahoo.co.in
నిర్వాహకులు
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (హ్యూస్టన్, హైదరాబాద్)
(వంగూరి చిట్టెన్ రాజు (సంస్థాపకులు), ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (ఛైర్మన్), వంశీ రామరాజు (మేనేజింగ్ ట్రస్టీ), "రచన" సాయి (వైస్ ఛైర్మన్), తెన్నేటి సుధా దేవి)
(సమావేశ కర్త)
మరియు
శ్రీ త్యాగరాజ గాన సభ
కళా వెంకట దీక్షితులు (అధ్యక్షులు)