Friday, March 20, 2015

20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన

20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
విజేతల ప్రకటన
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
"శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది మార్చ్ 21, 2015) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 20 ఉగాది ఉత్తమ రచనల పోటీ లో క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి. విజేతలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. పోటీలోని అన్ని ప్రక్రియలలోనూ అత్యధిక సంఖ్యలో  చాలా మంది ఔత్సాహిక రచయితలు, ప్రముఖ రచయితలూ పాల్గొనడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసిన రచయితలకు మా ధన్యవాదాలు. అన్ని రచనలకూ సర్వహక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలూప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది.నెట్ అంతర్జాల పత్రిక లోనూ, ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.
ప్రధాన విభాగం20 సారి పోటీ
ఉత్తమ కథానిక విభాగం విజేతలు
కథ వ్రాయాలి –భవానీ ఫణి, Bangaluru ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
తిరుగు లేని ప్రయాణం  – వేమూరి వెంకటేశ్వర రావు – Pleasanton, CA  ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
మగబిడ్డ మాత్రమే ఆర్. శర్మ దంతుర్తి- Elizabethtown, KY (ప్రశంసా పత్రం)
అమ్మ తనం అంటే – గంటి భానుమతి -Hyderabad (ప్రశంసా పత్రం)
ఉత్తమ కవిత విభాగం విజేతలు
పులస చేప స్వగతం - శిఖామణి,  హైదరాబాద్  ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
అయినా రాస్తూనే ఉంటాను- ఫణీంద్ర రావు కొనకళ్ళ,  రాజమండ్రి ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
ఊహించడానికేం ఖర్చు కాదులే-గరిమెళ్ళ నారాయణ, Herndon, VA (ప్రశంసా పత్రం)
నీటి ముల్లె - శ్రీలక్ష్మి ఐనంపూడి, హైదరాబాద్ (ప్రశంసా పత్రం)

 =======================================================================
మొట్టమొదటి రచనా విభాగం” -6 సారి పోటీ
 "నా మొట్ట మొదటి కథ” విభాగం విజేతలు
“ప్రేమ చిత్రం” –లావణ్య కొల్లూరు (Chicago) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
వరద గూడు – బడుగు రవి కుమార్  (హైదరాబాద్) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“ఎక్క వలసిన రైలు ” – బాల మురళీ కృష్ణ గోపరాజు  (Houston, TX) (ప్రశంసా పత్రం)
 “నా మొట్టమొదటి కవిత” విభాగం విజేతలు
“కాస్త జాగ్రత్త తల్లీ” – ఇందుర్తి వెంకట ప్రభాకర రావు, హైదరాబాద్   ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
యువతే నీవే మా ఘనత – నడిమింటి శ్రీరామ్ ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“ప్రకృతి కూడా దు:ఖిస్తుంది”- కొండూరి రామరాజు, యానాం   (ప్రశంసా పత్రం)
=================================================================
యువతరం విభాగం-  2 వ సారి పోటీ
ఉత్తమ కవిత విభాగం విజేతలు
లోగిలి -  మల్లిపూడి రవిచంద్ర, Hyderabad  ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
తాతయ్య గారికి -ప్రసూన రవీంద్రన్, శేరిలింగంపల్లి ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
నిర్భయ’మా’ ఈ లోక రీతి    ఎ. మారుతి , హైదరాబాద్ (ప్రశంసా పత్రం)
ఆమె అతడు  – మల్లెగోడ గంగా ప్రసాద్, నిజామాబాద్  (ప్రశంసా పత్రం)
ఉత్తమ కథానిక  విభాగం విజేతలు
హై టెక్ అత్తగారు  సాయి ప్రజ్ఞ వడ్లమాని, ISSAQUAH, WA ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
పునరావృతం - ప్రసూన రవీంద్రన్, శేరిలింగంపల్లి ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
చీకటైన వెలుగు  -  జోషి బాబు, హైదరాబాద్  (ప్రశంసా పత్రం)
అనేక దేశాల నుండి ఈ రచనల పోటీలో పాలొన్న యువతీ యువకులకీ, పెద్దలకీ, న్యాయ నిర్ణేతలుగా మాతో సహకరించిన విన్నకోట రవి శంకర్, ఎస్. నారాయణ స్వామి & అఫ్సర్ లకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.
భవదీయులు
వంగూరి చిట్టెన్ రాజు (అధ్యక్షులు), శాయి రాచకొండ (సంపాదకులు)

E-mail: vangurifoundation@gmail.com