Monday, July 19, 2010

29 వ "నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య కార్యక్రమం, హైదరాబాదు


ఉచిత ఆహ్వానం

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరియు శ్రీ త్యాగరాజ గాన సభ వారి సమిష్టి నిర్వహణలో జరిగే ఈ క్రింది
"నెల నెలా తెలుగు వెన్నెల" 29 వ కార్యక్రమానికి విచ్చేసి ఈ సాహిత్య సమావేశాన్ని విజయవంతం చెయ్యమని కోరుతున్నాం. ఈ సభకి తెలుగు సాహితీప్రియులందరూ అందరూ ఆహ్వానితులే.

సభా విశేషాలు

ప్రవేశం: ఉచితం

సభ జరిగే తేదీ: జూలై, 20 (మంగళ వారం)

సమయం: సాయంత్రం 6:30

స్థలం: "కళా సుబ్బారావు వేదిక": శ్రీ త్యాగరాజ గాన సభ, చిక్కడపల్లి, హైదరాబాదు.

కార్యక్రమం

"డా. సినారె కవిత్వంలో మానవతా మూల్యాలు" అనే అంశం పై ప్రసంగం

ప్రధాన వక్త: డా. ద్వానా శాస్త్రి (ప్రముఖ రచయిత, విమర్శకులు)

సభాధ్యక్షులు: శ్రీ పి. విజయ బాబు (సంపాదకులు, ఆంధ్ర ప్రభ దిన పత్రిక)

ప్రత్యేక ఉపన్యాసకులు: శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ

(ప్రసిధ్ధ రచయిత,పూర్వ సంపాదకులు, ఆంధ్ర ప్రభ వార పత్రిక)

వివరాలకు సంప్రదించవలసిన వారు: శ్రీ వంశీ రామరాజు, ఫోన్ 98490 23852

E-mail: ramarajuvamsee@yahoo.co.in

నిర్వాహకులు

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (హ్యూస్టన్, హైదరాబాద్)

(వంగూరి చిట్టెన్ రాజు (సంస్థాపకులు), ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (ఛైర్మన్), వంశీ రామరాజు (మేనేజింగ్ ట్రస్టీ),

తెన్నేటి సుధా దేవి)(సమావేశ కర్త)

మరియు

కళా వెంకట దీక్షితులు

(అధ్యక్షులు) శ్రీ త్యాగరాజ గాన సభ